Tv424x7
Andhrapradesh

51వార్డు కళింగ నగర్ లో ప్రసాదాన్ని పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి పేడాడ రమణికుమారి

విశాఖపట్నం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు 51 వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రసాదాన్ని పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పైడి శ్రీను,వరహాల నాయుడు,సనపల కొండల రావు ,శ్యమ్,సీనియర్ నాయకులు బూత్ కన్వీనర్లు&సభ్యులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

41 వార్డ్ లో సీసీ రోడ్లు కు శంకుస్థాపన చేసిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

పవన్ కల్యాణ్ చంద్రబాబు.. కీలక ప్రకటన చేసే ఛాన్స్

TV4-24X7 News

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

TV4-24X7 News

Leave a Comment