Tv424x7
Andhrapradesh

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయికి ఏమి శిక్ష వేసారో తెలుసా…?

విశాఖపట్నం భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో, ముద్దాయి అయిన ఏలూరి శ్రీను గజనీకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.17,000/- జరిమానా మరియు ప్రభుత్వము నుండి బాధితురాలికి రూ.4,00,000/- పరిహారం చెల్లించాలని సంచలన తీర్పు వెలువరించిన గౌరవ పోక్సో కోర్టు. ముద్ధాయిలకి శిక్ష పడేవిధంగా కృషి చేసిన అధికారులకు డా. ఏ. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఈ సందర్బంగా అభినందించారు.

Related posts

జగన్నాథుడి రథయాత్ర ప్రధాని మోదీజీ వీడియో రిలీజ్

TV4-24X7 News

పిన్నెల్లి బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

TV4-24X7 News

జూలై నుంచి ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్‌.. !

TV4-24X7 News

Leave a Comment