Tv424x7
Andhrapradesh

డ్రంకన్ డ్రైవ్. తనిఖీ చేపడుతున్న ఎస్ఐ విశ్వనాధ్

విశాఖపట్నం వన్ టౌన్ స్టేషన్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం రాత్రి కొత్త రోడ్ పరిసర ప్రాంతల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్ ఐ విశ్వనాధ్ నేరుగా పలువురు వాహనదారులకు ఈ పరీక్షలుచేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని సూచించారు. తమపై ఆధార పడిన తల్లి దండ్రులు, భార్యాపిల్లలకు విషాదాన్ని మిగల్చవద్దని వాహనదారులకు సూచించారు. ఈకార్యక్రమంలో వన్ టౌన్ ట్రాఫిక్, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సంతాప దినాలు అంటే ఏమిటి?

TV4-24X7 News

ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డు గుంతల మయం – ప్రజల ఆగ్రహం

TV4-24X7 News

ఏపీలో మహిళా ఉద్యోగిపై అత్యాచారయత్నం

TV4-24X7 News

Leave a Comment