Tv424x7
Andhrapradesh

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సంగ్ వారితో ప్రమాణం చేయించారు. అదనపు జడ్జిలుగా ఉన్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 13న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలిపారు.

Related posts

ప్రకాశం జిల్లా పొదిలిలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు..

TV4-24X7 News

జేడీ వాన్స్ దంప‌తుల‌ను ఏపీకి ఆహ్వానిస్తాం: సీఎం చంద్ర‌బాబు

TV4-24X7 News

మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి పై విచారణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి వినతిపత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment