Tv424x7
Andhrapradesh

ఎమ్మెల్యే పుట్టా ఆదేశాలతో కేసీ కెనాల్ పై తుమ్మచెట్లు తొలగింపు

మైదుకూరు : మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలతో మైదుకూరు మున్సిపాలిటీలోని శాంతినగర్ ఏరియాలో ఉన్న కేసీ కెనాల్ కాలువపై, తుమ్మ చెట్ల పొదలను టీడీపీ క్లస్టర్ 21, 22వ వార్డు ఇన్ఛార్జి ఆకుల.కృష్ణయ్య ఆధ్వర్యంలో జేసీబీ ద్వారా శుక్రవారం తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు శాంతినగర్ కేసీ కెనాల్ కట్టమీద ఉన్న వ్యర్థాలను పరిశుభ్రం చేశారు. శాంతినగర్ బూత్ ఇన్ఛార్జి ఐ.ప్రసాద్, సుధాకర్, దేవ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

దువ్వూరులో యూరియా అక్రమ రవాణా – కేసు నమోదు

TV4-24X7 News

కడపలో సీఐ ని ఎముకలు విరిగేలా కొట్టినా జరగని న్యాయం, ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు,

TV4-24X7 News

విమర్శలు కాదు.. దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి

TV4-24X7 News

Leave a Comment