Tv424x7
Andhrapradesh

మహిళ తప్పిపోయిందిని వచ్చిన పిర్యాదు మేరకు సురక్షితంగా కుటంబ సభ్యులుకు అప్పగించిన ఎం.వి.పి పోలీసులు

విశాఖపట్నం ఎం.వి.పి పోలీస్ స్టేషన్ కి ఒక మహిళ తప్పిపోయిందిని వచ్చిన పిర్యాదు మేరకు ఎం.వి.పి పోలీసులు మహిళ కి చెందిన స్నేహితురాలు ద్వారా ఆ మహిళ యెక్క ఆచూకీ కనిపెట్టి కుటంబ సభ్యులుకు క్షేమంగా అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎం.వి.పి పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Related posts

కోటి 30 లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి

TV4-24X7 News

అలా మాట్లాడితే అలాగే అనుకోరా ఈటల !?

TV4-24X7 News

ఏపీలో కొత్తగా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడంటే..?

TV4-24X7 News

Leave a Comment