Tv424x7
Andhrapradesh

ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి

కడప /మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జారీ చేసి.. వారు సంజాయిషీను సమర్పించాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారుమైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై వచ్చిన ఆరోపణల మేరకు రీ ఎంక్వయిరీ చేసి అక్కడ జరిగిన అవకతవకలు/ తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. దీంతో ఆ సమయంలో అక్కడ పనిచేసిన ఒక తహశీల్దార్ తో పాటు 14 మంది వీఆర్వోలపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనుటకు గాను నిర్ణయించి వారి నుండి వివరణ (explanation) సమర్పించాలని ఉత్తర్వులు జారీచేశామన్నారు. వారి నుండి వివరణ /సంజాయిషీ లు అందిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

TV4-24X7 News

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం..

TV4-24X7 News

చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

TV4-24X7 News

Leave a Comment