Tv424x7
Andhrapradesh

దుర్గాదేవి మండపాల కమిటీ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు వన్ టౌన్ సీఐ భాస్కర్ రావు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో దేవి నవరాత్రులు (దసరా ) మహోత్సవం సందర్భంగా, దుర్గాదేవి మండపాల కమిటీ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, నియమ నిబంధనలు పాటిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని తెలియజేయడమైనది.

Related posts

ఎంవీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా మురళీ

TV4-24X7 News

ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్.. విచారణ వాయిదా

TV4-24X7 News

పోలీసు శాఖను కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తాం: హోంమంత్రి

TV4-24X7 News

Leave a Comment