Tv424x7
Andhrapradesh

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖనమ్‌పై తిరుమలలో కేసు నమోదైంది. ఆమెతో పాటు చంద్రశేఖర్, ఆమె పీఏ కృష్ణతేజపై బెంగళూరుకు చెందిన శశికుమార్ కేసు పెట్టారు. బ్రేక్ దర్శనంతో పాటు వేదాశీర్వాదం కోసం రూ.65 వేలు తీసుకుని మోసం చేశారని శశికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

బద్వేలు వాసి గొల్లపల్లి ప్రసాద్ రావుకు వైవీయూ డాక్టరేట్

TV4-24X7 News

తాగుబోతుల మధ్య ఘర్షణ ఒకరికి గాయాలు

TV4-24X7 News

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాల కార్యక్రమం అమలు

TV4-24X7 News

Leave a Comment