Tv424x7
AndhrapradeshTelangana

బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు

దీపావళి పండుగ నేపథ్యంలో గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్‌లో బుధవారం దాకా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎట్టకేలకు గురువారం తగ్గాయి.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ₹550 తగ్గడంతో.. ₹72,850 కి చేరింది. ఇంకా 24 క్యారెట్ల బంగారం ధర ₹600 తగ్గి.. రూ. ₹79,470 కి చేరుకుంది. అలాగే కిలో వెండి ధర ₹2,000 తగ్గి.. ₹1,10,000 గా కొనసాగుతుంది.

Related posts

పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి – గవర్నర్ తమిళిసై

TV4-24X7 News

కార్యకర్తల నిరసనకు సంఘీభావం తెలిపిన నంద్యాల వరదరాజులరెడ్డి

TV4-24X7 News

4వేల లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం

TV4-24X7 News

Leave a Comment