Tv424x7
Andhrapradesh

35వ వార్డు ప్రాంతంలో పర్యటన

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు ప్రాంతంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు స్థానిక 35వ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు మరియు టిడిపి వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చ రాము జై ఎస్ పి వార్డ్ ప్రెసిడెంట్ లంక త్రినాధ్ మరియు కూటమి నాయకులు 35వ వార్డు కూటమి నాయకులూ కలిపి కల్లుపాకలు ప్రసాద్ గార్డెన్ పండ వీధి దుర్గ మాంబ కాలనీ గాజుల వీధి వేలంపేట మేదర వీధి పలు ప్రాంతాల్లో వార్డు పర్యటన చేసి స్థానిక ప్రజలను సమస్యలను అడిగి సమస్యలను తెలుసుకొని క్షేమంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగినది కార్యక్రమంలో కూటమి నాయకులు కుటమి కార్యకర్తలు కుటమి శ్రేణులు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

Related posts

అన్నసంతర్పణ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీతంరాజు సుధాకర్

TV4-24X7 News

నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష

TV4-24X7 News

ప్రధాని నివాసానికి బయలుదేరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి చోటు దక్కింది. పీఎంవో నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరి నేతలకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్‌ ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.

TV4-24X7 News

Leave a Comment