Tv424x7
Andhrapradesh

కేంద్ర మంత్రితో పైలా అర్జున రావు భేటీ

విశాఖపట్నం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను విశాఖపట్నం సిటిజన్స్ తరపున సోషల్ మీడియా కన్వినర్, సీనియర్ జర్నలిస్టు పైల అర్జునరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను అర్జునరావు కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించారు. దీర్ఘంగా జరిగిన ఈ చర్చలో మంత్రితో అర్జునరావు పలు అంశాలు ప్రస్తావించారు. ఈ భేటిలో అర్జునరావుతో పాటు బిజెపి ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు, బీజేపీ ఓబీసీ నాయకులు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Related posts

పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ

TV4-24X7 News

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి జీవనజ్యోతి భీమా పంపిణి

TV4-24X7 News

నెలలు గడుస్తున్నా ముందుకు సాగని జనన ధ్రువికరణ పత్రం

TV4-24X7 News

Leave a Comment