Tv424x7
Andhrapradesh

నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

శ్రీశైల క్షేత్రంతోపాటు శైవ క్షేత్రాల్లో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఆయా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీశైలంలో భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల విక్రయం, పారిశుధ్యం, కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, 15న కార్తీక పౌర్ణమి రోజున పుణ్యహారతి, జ్వాలా తోరణం, పుష్కరిణి హారతి మొదలైన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Related posts

ప్రియాంక విద్యోదయ స్కూల్ నందు రెండవ ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .శ్రీను ట్రాఫిక్ నియమాలు అవగాహన సదస్సు

TV4-24X7 News

నచికేత్, 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారి..

TV4-24X7 News

చదువుకున్న పాఠశాలకు తమ వంతు సహాయం చేసిన పూర్వపు విద్యార్థులు

TV4-24X7 News

Leave a Comment