Tv424x7
Andhrapradesh

నేటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

శ్రీశైల క్షేత్రంతోపాటు శైవ క్షేత్రాల్లో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఆయా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీశైలంలో భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల విక్రయం, పారిశుధ్యం, కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, 15న కార్తీక పౌర్ణమి రోజున పుణ్యహారతి, జ్వాలా తోరణం, పుష్కరిణి హారతి మొదలైన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Related posts

సూరాడ రాజు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

TV4-24X7 News

గేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.సంపత్ కుమార్

TV4-24X7 News

Leave a Comment