Tv424x7
National

సుప్రీంకోర్టుకు ముగిసిన సెలవులు

నేటితో సుప్రీంకోర్టుకు వెకేషన్ సెలవులు ముగిశాయి. రేపటి నుంచి యథావిధిగా సుప్రీంకోర్టు పనిచేయ నుంది. కాగా, నవంబర్ 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 11న సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు.

Related posts

WHO షాకింగ్ హెచ్చరిక: భారత్‌కి చెందిన మూడు దగ్గు సిరప్లు ప్రమాదకరం!

TV4-24X7 News

గాజాపై విరుచుకుపడనున్న హరికేన్‌ : ఇజ్రాయెల్‌ హెచ్చరిక..

TV4-24X7 News

8వ తేదీ నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లలో మార్పులు… ఆశావహులు ఆందోళనలో!

TV4-24X7 News

Leave a Comment