Tv424x7
National

సుప్రీంకోర్టుకు ముగిసిన సెలవులు

నేటితో సుప్రీంకోర్టుకు వెకేషన్ సెలవులు ముగిశాయి. రేపటి నుంచి యథావిధిగా సుప్రీంకోర్టు పనిచేయ నుంది. కాగా, నవంబర్ 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 11న సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు.

Related posts

అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

TV4-24X7 News

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..

TV4-24X7 News

జమిలి ఎన్నికల’పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

TV4-24X7 News

Leave a Comment