Tv424x7
Andhrapradesh

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా..

అమరావతి: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-2 మెయిన్స్‌ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌ కుమార్‌ వెల్లడించారు..రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ పరీక్షను జనవరి 5న రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు అక్టోబర్‌ 30న ఏపీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్ష తేదీని రీషెడ్యూల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది..

Related posts

సన్ బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపిపోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస రెడ్డి

TV4-24X7 News

జైలు సరిపోవడం లేదు: పల్నాడు ఎస్పీ

TV4-24X7 News

Leave a Comment