Tv424x7
Andhrapradesh

ఎం ఆర్ పేట పోలీసుల విజిబుల్ పోలిసింగ్

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నగర ప్రజల భద్రత దృష్ట్యా మరియు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ప్రతి రోజు పోలీసు అధికారులు మరియు సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ, వాహనాలు తనిఖీ చేస్తూ, అపరిచితలను, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను విచారిస్తూ, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు.

Related posts

ఈ నెంబర్ కు కాల్ చేస్తే సీఎంను కలవొచ్చు!

TV4-24X7 News

ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్స్ చైర్మన్ గా నియమితులైన గండి బాబ్జ కి అభినందనలు తెలిపిన రమేష్ లక్ష్మణ్ రెడ్డి కార్తీక్

TV4-24X7 News

ఆగస్టు 15 సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి మహర్దశ

TV4-24X7 News

Leave a Comment