Tv424x7
Andhrapradesh

అమ్మ జ్ఞాపకార్ధం దుప్పట్లు పంపిణీ

విశాఖపట్నం మోర్చ చిన్నమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40మందికి 8వేలు విలువ గల దుప్పట్లు పంపిణీ చేసిన సన్ని సన్యాసి రావు అమ్మ చిన్నమ్మ నాల్గవ వర్ధంతి సందర్బంగా 40మంది పేదలకు 8వేలు విలువ గల దుప్పట్లు పంపిణీ చేసిన చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు.ఈ కార్యక్రమం లో చిన్నమ్మ కుటుంబ సభ్యులు భర్త లక్ష్మయ్య, చిన్నారావు-బేబి, పాపారావు – శాంతి టీచర్, బాలామణి టీచర్, సన్ని-అనూష తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాదకద్రవ్యాల బారిన పడొద్దు

TV4-24X7 News

తల్లిని చంపిన కేసులో తనయుడి అరెస్టు– కళ్యాణదుర్గం రూరల్ సి.ఐ నాగరాజు

TV4-24X7 News

వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు లైఫ్‌టైమ్‌ వ్యాక్సిన్‌!

TV4-24X7 News

Leave a Comment