Tv424x7
Andhrapradesh

వాహనాల తనిఖీలు నిర్వహించిన విశాఖ నగర పోలీసులు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విశాఖ నగర ప్రజల భద్రత దృష్ట్యా మరియు గంజాయి రవాణా అరికట్టడానికి నగరంలో పలు చోట్ల వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులను నమోదు చేయడమైనది.

Related posts

💥సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్*

TV4-24X7 News

సోమ, మంగళవారాల్లో పిఠాపురంలో పవన్ పర్యటన.. షెడ్యూల్

TV4-24X7 News

ప్రమాదంలో కాలు కోల్పోయిన నిరుపేద ఎస్సీ కుటుంబానికి డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు ₹10,000 ఆర్థిక సహాయం.

TV4-24X7 News

Leave a Comment