Tv424x7
Andhrapradesh

ఏకాదశి సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించిన వివేకానంద ట్యూషన్ విద్యార్థులు

విశాఖపట్నం కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా, వివేకానంద సంస్థ ట్యూషన్ విద్యార్థులు భక్తి శ్రద్ధలతో గాయత్రి హోమం నిర్వహించి, ఓంకార రూపంలో దీపాలను వెలిగించి భక్తితో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, కార్తీక మాసం మొదలు ప్రతి సోమవారం భక్తిశ్రద్ధలతో గాయత్రి మంత్రం పటిస్తూ గాయత్రి హోమం నిర్వహించి, సంకీర్తనలు చేస్తూ, దీపాలను వెలిగించి ఆధ్యాత్మికతను అలవర్చుకున్న ట్యూషన్ విద్యార్థులను ఆయన అభినందించారు. సంస్థ సభ్యులు పి . నల్ల రాజు, కనకమహాలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో నామ సంకీర్తనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా జేష్టాది రవికుమార్

TV4-24X7 News

జిల్లాలో డయేరియా నివారణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలి…

TV4-24X7 News

టికెట్ వస్తుందా..రాదా …సీఎం క్యాంప్ కార్యాలయానికి వైసిపి ఎమ్మెల్యేల పరుగులు.

TV4-24X7 News

Leave a Comment