Tv424x7
Andhrapradesh

అనాథ శవానికి అంత్యక్రియలు

విశాఖపట్నం శ్మశాన వాటిక ఆధ్వర్యంలో అనాథ శవానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తి బీచ్ రోడ్ బస్టాండ్ దగ్గర చనిపోయాడు. అతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరని 3 టౌన్ పోలీసులు నిర్ధారించారు. ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించాలని 3 టౌన్ ఎస్ ఐ సురేష్, మహేష్, జిన్నా, సతి రాజ్ సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన జ్ఞానా పురం శ్మశాన వాటికలో శాస్త్రోక్తంగా అంత్యక్రి యలు నిర్వహించారు.

Related posts

జేడీ వాన్స్ దంప‌తుల‌ను ఏపీకి ఆహ్వానిస్తాం: సీఎం చంద్ర‌బాబు

TV4-24X7 News

రెంట్‌ పేమెంట్స్‌ బంద్‌ – ఆర్‌బీఐ ఆదేశాలతో ఫిన్‌టెక్‌ యాప్స్‌ నిర్ణయం!!

TV4-24X7 News

వెంకటేశ్వర మెట్ట వద్ద గల బలిగిరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ శుద్ధి కార్యక్రమంలో విశాఖ జనసేన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment