Tv424x7
Andhrapradesh

అనాథ శవానికి అంత్యక్రియలు

విశాఖపట్నం శ్మశాన వాటిక ఆధ్వర్యంలో అనాథ శవానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తి బీచ్ రోడ్ బస్టాండ్ దగ్గర చనిపోయాడు. అతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరని 3 టౌన్ పోలీసులు నిర్ధారించారు. ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించాలని 3 టౌన్ ఎస్ ఐ సురేష్, మహేష్, జిన్నా, సతి రాజ్ సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన జ్ఞానా పురం శ్మశాన వాటికలో శాస్త్రోక్తంగా అంత్యక్రి యలు నిర్వహించారు.

Related posts

కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

TV4-24X7 News

ఎం ఆర్ పేట పోలీసుల విజిబుల్ పోలిసింగ్

TV4-24X7 News

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ..

TV4-24X7 News

Leave a Comment