Tv424x7
Andhrapradesh

సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ కి వినతి పత్రం అందజేస్తున్న విల్లూరి

విశాఖపట్నం కౌన్సిల్ లో ప్రజా సమస్స్యాల పై మెయిన్ రోడ్ టీడీర్,స్టేడియం కనీస రుసుము,త్రాగు నీరు పలు సమస్స్యాలపై గళమెత్తిన 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు స్టాండింగ్ కమిటీ మెంబర్ అలాగే జీవీఎంసీ నగర కమిషనర్ కి ఇందిరా ప్రియా దర్శిని స్టేడియం ని అభివృద్ధి చేయమని మలేరియా వర్కర్స్ కి హెల్త్ సదుపాయం కల్పించాలని వర్క్ ఇన్సపెక్టర్స్ కి కనీస జీతాలు పెంచాలని వినతి పత్రం అందచేయడం జరిగినది.

Related posts

నారా లోకేష్ కర్మలను సోషల్ మీడియాలో ప్రశంసలు…

TV4-24X7 News

రెండు పడవలపై ప్రయాణం గండమే !!

TV4-24X7 News

బద్వేల్ పట్టణంలోని టీబీ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న STLS బ్రహ్మయ్య పై చర్యలు తీసుకోవాలి:-AIYF

TV4-24X7 News

Leave a Comment