Tv424x7
National

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

శబరిమల :శబరిమల ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియడంతో దర్శనాలు ఆపేశారు. ఈ నెల 30న ఆలయం తిరిగి తెరుచుకోనుంది. ఇప్పటివరకు 32.50 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించు కున్నారు. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం జరగనుంది. జనవరి 20న పడిపూజతో యాత్రముగియనుంది.

Related posts

గర్భిణులు, బాలింతలకు బెయిల్ ఇవ్వాల్సిందే: HC

TV4-24X7 News

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులకు షాక్!

TV4-24X7 News

మరో విమానంలో సమస్య.. అందులో మాజీ సీఎం

TV4-24X7 News

Leave a Comment