Tv424x7
Andhrapradesh

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం.. ముగ్గురు అరెస్ట్

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ మార్చుకుంటున్న ముగ్గురు వ్యక్తులను ద్వారకాతిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారినుండి 2,50,000/-ఒరిజినల్ నగదు. 15,00,000/-నకిలీ నోట్లు, బైక్, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. *పోలీసుల వివరాల ప్రకారం రవితేజ అనే వ్యక్తి.. సుభాష్ అనే వ్యక్తికి 2,50,000 ఒరిజినల్ డబ్బులకు 15లక్షలు నకిలీడబ్బులు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకొని మార్చుకునే సమయంలో పట్టుకున్నామన్నారు.

Related posts

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్

TV4-24X7 News

విద్యార్థులను కల్కి సినిమాకు తీసుకువెళ్లిన చల్ మాజీ ఇన్ఫ్రా ప్రాజెక్టు చైర్మన్ హనుమంతరావు

TV4-24X7 News

కోనసీమలో పచ్చికొబ్బరికాయ ధరలు రికార్డు స్థాయి

TV4-24X7 News

Leave a Comment