Tv424x7
Andhrapradesh

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం.. ముగ్గురు అరెస్ట్

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ మార్చుకుంటున్న ముగ్గురు వ్యక్తులను ద్వారకాతిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారినుండి 2,50,000/-ఒరిజినల్ నగదు. 15,00,000/-నకిలీ నోట్లు, బైక్, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. *పోలీసుల వివరాల ప్రకారం రవితేజ అనే వ్యక్తి.. సుభాష్ అనే వ్యక్తికి 2,50,000 ఒరిజినల్ డబ్బులకు 15లక్షలు నకిలీడబ్బులు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకొని మార్చుకునే సమయంలో పట్టుకున్నామన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ కి 5,655.72 కోట్లరూపాయల ను మంజూరు చేసిన కేంద్రం

TV4-24X7 News

వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి: జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ

TV4-24X7 News

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు

TV4-24X7 News

Leave a Comment