Tv424x7

Author : TV4-24X7 News

4997 Posts - 0 Comments
Andhrapradesh

పెన్షన్ తాజా అప్‌డేట్ – నేటితో ముగింపు

TV4-24X7 News
నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజుతో (నవంబర్ 3) ముగుస్తుంది. ఇప్పటికీ పెన్షన్ తీసుకోని వారు, ఈరోజే మీ సచివాలయంలో ఏ ఉద్యోగి వద్దనైనా పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా...
Andhrapradesh

మార్చి 16 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం.!

TV4-24X7 News
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు కీలక సమాచారం.2025–26 విద్యా సంవత్సరానికి AP 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది.తాజా నిర్ణయం ప్రకారం, టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు...
Andhrapradesh

గుడిపాడులో మెడికల్‌ కాలేజ్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

TV4-24X7 News
మైదుకూరు నియోజకవర్గం, దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో మెడికల్‌ కాలేజ్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం కార్యదర్శి, దువ్వూరు మండల...
Andhrapradesh

డీప్‌ఫేక్ మోసాలకు ‘సేఫ్ వర్డ్’.. సజ్జనార్ కీలక సూచన

TV4-24X7 News
హైదరాబాద్:టెక్నాలజీ ఆధారిత మోసాలు రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో, డీప్‌ఫేక్ స్కామ్‌లపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో కుటుంబ సభ్యుల ముఖం, గొంతును...
National

కరూర్ బాధితుల మనసు గెలిచిన విజయ్!

TV4-24X7 News
కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను విజయ్ చెన్నైకు పిలిపించుకుని ఓదార్చారు. ఓ రిసార్టులో ప్రతి కుటుంబం వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడి, వారి బాధలను విన్నారు. ఇల్లు, చదువు,...
Telangana

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

TV4-24X7 News
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఏం జరిగింది? ‘కపిల డ్రస్సెస్’ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనున్న...
Andhrapradesh

రక్తదానం ప్రాణదానంతో సమానం మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్

TV4-24X7 News
రక్తదానం ప్రాణదానంతో సమానమని మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్ అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మైదుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మైదుకూరు డిఎస్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Andhrapradesh

కూలిపోబోతున్న ఇంట్లో వృద్ధ దంపతులు అధికారుల సహాయం కోసం ఎదురుచూపులు

TV4-24X7 News
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల పరిధిలోని నీలాపురం గ్రామపంచాయతీకి చెందిన దేవతి దేవేంద్ర మరియు ఆయన భార్య ఎన్నో ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన పాత ఇంటిలో నివసిస్తున్నారు. కాలక్రమేణా ఆ...
Andhrapradesh

తుఫాన్ ప్రభావంలో మానవతా సేవకు ఉదాహరణ

TV4-24X7 News
తూర్పు గోదావరి జిల్లా డుంబ్రిగుడ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సాకేరి అనితకు మంగళవారం ఉదయం ప్రసవవేదన మొదలైంది. తుఫాన్ ఉధృతి మధ్య 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన బయల్దేరారు. కానీ మార్గమధ్యంలో గెడ్డవాగు...
Telangana

హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకువస్తా’ – సీఎం రేవంత్ రెడ్డి,

TV4-24X7 News
హైదరాబాద్‌: తెలంగాణను ప్రపంచ సినీ పరిశ్రమకు వేదికగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడుతూ ఆయన చెప్పారు –>...