Tv424x7

Author : TV4-24X7 News

4997 Posts - 0 Comments
National

నేడు ప్రజలంతా వందేమాతరం గేయం ఆలపించాలి: కేంద్రం

TV4-24X7 News
వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈనెల 7న ఉ.10 గంటలకు దేశ ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం...
Andhrapradesh

తిరుమలకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News
తిరుపతి:భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుచానూరు, తిరుమలను సందర్శించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మరియు...
Andhrapradesh

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

TV4-24X7 News
ఈ నెల 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఈ నెల 25...
Andhrapradesh

వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడిని డ్రగ్స్ కేసులో అరెస్ట్

TV4-24X7 News
విశాఖపట్నం: నగరంలో డ్రగ్స్ రవాణా కేసులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుండి ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను రైలులో తీసుకొచ్చి విశాఖలో యువతకు...
Andhrapradesh

బ్రహ్మంగారిమఠంలో భూ ప్రక్షాళన యజ్ఞం ప్రారంభం

TV4-24X7 News
14 వేల ఎకరాల ఆక్రమణలపై సర్వేకు శ్రీకారం పెట్టిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కడప /బ్రహ్మంగారిమఠం మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్...
Andhrapradesh

డయల్ యువర్ ఈవో కార్యక్రమం – నవంబర్ 7

TV4-24X7 News
తిరుమల: టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నవంబర్ 7వ తేదీ శుక్రవారం ఉదయం 9.00 గంటల నుండి 10.00 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర...
Telangana

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు – సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

TV4-24X7 News
హైదరాబాద్‌, నవంబర్‌ 03:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. ప్రమాదంపై స్వయంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తూ,...
Telangana

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది దుర్మరణం

TV4-24X7 News
హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన...
National

భారత మహిళలకు ప్రపంచ కప్‌ కిరీటం – చరిత్ర సృష్టించిన టీమిండియా

TV4-24X7 News
హైదరాబాద్‌, నవంబర్‌ 03:మహిళల క్రికెట్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 2025 మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం సాధించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత...
Andhrapradesh

గ్రూప్‌ అడ్మిన్‌లకు ప్రభుత్వం హెచ్చరిక!

TV4-24X7 News
అమరావతి (ప్రతినిధి): సోషల్‌ మీడియా గ్రూప్‌లను నిర్వహించే అడ్మిన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వంపై గానీ, కేంద్రంపై గానీ విమర్శనాత్మక వ్యాఖ్యలు, దేవాలయాలు లేదా ఇతర ప్రార్థనా మందిరాలపై అవమానకర...