ప్రియుడి మోజులో పడి.. వాడి మాట విని.. కన్న బిడ్డను సరస్సులో పడేసిన తల్లి రాజస్థాన్లోని అజ్మీర్లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ కన్నతల్లి నిద్రపోతున్న మూడేళ్ల పాపను ప్రియుడు మాటలు విని...
తిరుమలలో కొత్త ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ యూనిట్ పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పరిశీలించారు. భక్తులు టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వంటి ప్లాస్టిక్ వస్తువులను ఈ యూనిట్లో వేయవచ్చు....
విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCL ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరాయుఎఫ్ సైట్లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు...
తాగునీటి కోసం సచివాలయం ఉద్యోగుల నుండి డబ్బులు వసూలు తెలంగాణ సచివాలయంలో ఏడాది క్రితం చెడిపోయిన వాటర్ ప్యూరిఫైయర్లు.. ప్రైవేటు వ్యక్తుల నుండి వాటర్ క్యాన్స్ కొనుగోలు చేస్తున్న అధికారులు సచివాలయంలో వాటర్ క్యాన్స్...
సూర్యాపేట : జీతాలు ఇవ్వకపోవడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ గత 5 నెలలుగా జీతం రాకపోవడంతో...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఈడీ ఒక్క సారిగా పలు రాష్ట్రాల్లో సోదాలు చేయడంతో వైసీపీ పెద్దలు ఉలిక్కి పడ్డారు. ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని.. తమ స్కామ్ ఇంటర్నేషనల్ కాబట్టి భయం...
ఓటు చోరీ సిగ్నేచర్ ప్రచారం – ప్రజాస్వామ్య రక్షణకు పిలుపు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా **“ఓటు చోరీ సిగ్నేచర్ ప్రచారం”**ను ప్రారంభించారు. ఈ ప్రచారంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి రగడ రచ్చ రేపింది. తల్లి బంగారం కోసం కొంతకాలంగా జరుగుతున్న వివాదం శుక్రవారం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో తమ్ముడు...
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు దసరా సెలవులు ముందుగానే ప్రకటించారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు విద్యాశాఖ అధికారులు, టీచర్ల సంఘాలతో చర్చలు జరిపి ఈనెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు సెలవులు...