Tv424x7
Telangana

తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు తాగునీటి కష్టాలు!!

తాగునీటి కోసం సచివాలయం ఉద్యోగుల నుండి డబ్బులు వసూలు

తెలంగాణ సచివాలయంలో ఏడాది క్రితం చెడిపోయిన వాటర్ ప్యూరిఫైయర్లు.. ప్రైవేటు వ్యక్తుల నుండి వాటర్ క్యాన్స్ కొనుగోలు చేస్తున్న అధికారులు

సచివాలయంలో వాటర్ క్యాన్స్ డబ్బుల కోసం ఉద్యోగుల నుండి నెలకు 300 నుండి 400 రూపాయలు వసూలు చేస్తున్న సెక్షన్ ఆఫీసర్లు

ప్రభుత్వం నుండి వస్తున్న మెయింటైనెన్స్ డబ్బులు ఏం చేస్తున్నారని ఉద్యోగుల ఆగ్రహం

వాటర్ క్యాన్స్ కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం నుండి బిల్లులు వసూలు చేస్తున్నా కూడా తమ నుండి డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సచివాలయం ఉద్యోగులు

Related posts

తెలంగాణ పోలీసులకు కేంద్ర అవార్డులు..!!

TV4-24X7 News

డిగ్రీ అడ్మిషన్లలో ఫేజ్–2 గడువు పొడిగింపు

TV4-24X7 News

ఉపాధి పేరుతో మోసం.. కంబోడియాలో కష్టాలు

TV4-24X7 News

Leave a Comment