భారీ వర్షం.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలుతెలంగాణ : హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు...
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు 3.38 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ బాక్స్లో బంగారం దాచిపెట్టుకొని తెచ్చిన నిందితులను అధికారులు పట్టుకున్నారు....
ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే రాష్ట్రస్థాయి జూనియర్ బాల, బాలికల కబడ్డీ పోటీలకు ముందు ఎంపికైన ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. గత 14వ తేదీన నంద్యాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక...
భారత్పై ఆంక్షలు విధించానంటూ వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అదే సమయంలో ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహం ఉందని వెల్లడి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ గందరగోళ ప్రకటన మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు...
పిఠాపురం: సోషల్ మీడియాలో వైరల్ అయిన యూరియా లారీ దారి మళ్లింపు వీడియోలపై అధికారులు తక్షణ స్పందన చూపారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, వన్నెపూడి ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు దాడి నిర్వహించారు. ఫలితంగా: రెండు...
విజయవాడ: చదువులో తలమునక చూపని చిన్నారులు, తల్లిదండ్రుల ఆందోళనకు కారణమవుతుంటారు. కానీ ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విభిన్న ఘటన మన దృష్టిని ఆకర్షించింది. సత్యనారాయణపురం గులాబీతోట ప్రాంతానికి చెందిన ఒక తల్లి,...
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో దొంగతనం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే… వృద్ధ దంపతులు మంజ్యా (70), బంగారి (65) ఇంటి ముందు కొట్టంలో నిద్రిస్తుండగా, ఒక ఆగంతుకుడు ఇంట్లోకి చొరబడి...
అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లను ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలో 1500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామని, వీటిని పల్లె వెలుగు...
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీసు సిబ్బందికి కీలక సూచనలు సలహాలు ఇచ్చారు....