Tv424x7
Andhrapradesh

నిరాశ్రయుల వసతి గృహాన్ని జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్స్ పర్యవేక్షణ

విశాఖపట్నం విశాఖ జీవీఎంసీ వారి అనుసంధానంతో నడపబడుచున్న నిరాశ్రయుల వసతి గృహాన్ని జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్స్ పర్యవేక్షించడం జరిగినది కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ నిరాశ్రయులను యోగక్షేమాలు అడిగి సదుపాయాలన్నీ చక్కగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం జరిగింది కార్యక్రమంలో పిడి యూసీడీ సత్యవేణి ఏపిడి పద్మావతి మరియు పిడియూసిడి విభాగం అధికారులు జీవీఎంసీ యంత్రాంగం పాల్గొనడం జరిగింది.

Related posts

108 అంబులెన్స్ నిర్లక్ష్యం… ప్రాణం పోయిన యువకుడు!

TV4-24X7 News

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! సచివాలయ ఉద్యోగులకు శాఖల కేటాయింపు..

TV4-24X7 News

గుడ్డ సంచులను వాడండి- పర్యావరణాన్ని కాపాడండి అని తెలుపుతూ గుడ్డ సంచులను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

TV4-24X7 News

Leave a Comment