Tv424x7
Telangana

వరంగల్ మట్టెవాడ లో ప్రశాంతంగా ముగిసిన రంజాన్ ప్రార్థనలు

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టెవాడ ఈద్గా లో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. మట్టవాడ పరిసర ప్రాంతాల్లోని ముస్లింలు రంజాన్ ప్రార్థనలకు మట్టెవాడ ఈద్గా కు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, ఇన్స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

మహిళను కాళ్లు చేతులు, కట్టి హత్య….

TV4-24X7 News

4 నెలల్లోపు గ్రూప్ -1 రిజల్ట్!.. కసరత్తు ప్రారంభించిన టీజీపీఎస్సీ..!!

TV4-24X7 News

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది దుర్మరణం

TV4-24X7 News

Leave a Comment