Tv424x7
National

పాకిస్థాన్ కు మరో షాక్..

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు చెందిన 16 యూట్యూబ్, స్పోర్ట్స్ ఛానళ్లను నిషేధించింది. భారత్, సైన్యంపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో డాన్, సమా టీవీ, ఏఆర్వై, జియో న్యూస్ ఛానళ్లు, మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అకౌంట్లు కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లలో మెసేజ్ కనిపిస్తోంది.

Related posts

భారత్ కు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనున్న జపాన్

TV4-24X7 News

ఆధార్ కార్డు ప్రభుత్వం జారీ చేసిందే కదా.. ఎన్నికల సంఘం అంగీకరించాల్సిందే: సుప్రీం కోర్టు

TV4-24X7 News

జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..కేంద్రాన్ని కోరిన ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా..

TV4-24X7 News

Leave a Comment