Tv424x7
National

భారత్ కు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనున్న జపాన్

భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారిడార్లో పరీక్షల కోసం జపాన్ రెండు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనుంది.ఈ రెండు రైళ్లు 2026లో భారత దేశానికి చేరుకుంటాయని భావిస్తున్నారు.ఈ రైళ్లలో ఒకటైన E5 షింకన్ సెన్ ను 2011లో ప్రవేశపెట్టారు. ఇది గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

Related posts

ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

TV4-24X7 News

మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పిల్లల మృతి అనంతరం కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్‌పై నిషేధం — కేరళ ప్రభుత్వ నిర్ణయం..

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ శుభవార్త

TV4-24X7 News

Leave a Comment