Tv424x7
National

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

..దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.. ‘ఈ పండుగ అందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను.. క్రిస్మస్ సామరస్యం, కరుణ స్ఫూర్తికి ప్రతీక..ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచం కోసం కలిసి పని చేద్దాం.. ప్రభువైన క్రీస్తు గొప్ప బోధనలను కూడా మనం గుర్తుచేసుకుందాం’ అని మోదీ ట్వీట్ చేశారు..

Related posts

మణిపూర్ సీఎం బీరన్ సింగ్ రాజీనామాపై స్పందించిన రాహుల్ గాంధీ

TV4-24X7 News

భారత్‌పై ఆంక్షలు విధించా.. కానీ మోదీ నాకు మంచి మిత్రుడు: ట్రంప్!!

TV4-24X7 News

మొట్టమొదటి మహిళా బస్ డిపో

TV4-24X7 News

Leave a Comment