Tv424x7
National

భారతీయుల దెబ్బ.. తుర్కియేకి భారీ నష్టం

పాకిస్థాన్ కు అండగా నిలిచిన తుర్కియేకు భారతీయులు ఇచ్చిన షాక్ గట్టిగా తగిలింది.భారతీయుల బహిష్కరణ వల్ల ఆ దేశానికి 300 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.3466 కోట్లు) నష్టం వాటిల్లినట్లు అంచనా. ఆ దేశానికి ప్రయాణాల్ని రద్దు చేసుకున్న భారతీయుల సంఖ్య 250శాతానికి పైగా పెరిగిందని సమాచారం. ఇక భారత సంపన్నులు అక్కడి వెడ్డింగ్ ప్లాన్స్ను మార్చుకుంటుండటంతో మరో రూ.770 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Related posts

‘న్యుబెవాక్స్‌ 14’ టీకాపై క్లినికల్‌ పరీక్షల్లో సానుకూల ఫలితాలు – బీఇ లిమిటెడ్

TV4-24X7 News

వాట్సాప్ లో కొత్త మోసం.. జాగ్రత్త..!

TV4-24X7 News

అదానీ గ్రూప్‌కు సోనప్రయాగ్–కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టు కాంట్రాక్ట్!!

TV4-24X7 News

Leave a Comment