Tv424x7
Andhrapradesh

ఏపీలో నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్

అమరావతి :ఏపీ రాష్ట్రంలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందజేయడానికి ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించనుంది. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 30వరకూ అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సదరం హెల్త్ నోడల్ అధికారి గ్రామ, వార్డుసచివాలయాల డైరెక్టర్కు లేఖ రాశారు. మీ సేవ లేదా గ్రామ సచివాలయాల్లో సదరం క్యాంపు స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.

Related posts

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్

TV4-24X7 News

గుడిపాడు గ్రామంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

TV4-24X7 News

TV4-24X7 News

Leave a Comment