Tv424x7
Telangana

మియాపూర్ లో దారుణం ఒకే కుటుంబంలో 5 గురు మృతి

ఓకే కుటుంబానికి చెందిన 5 మంది అనుమానస్పదా స్థితిలో మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మక్త మహబూబ్ పేట్ కాలనిలో నివాసం ఉంటున్న ఉప్పరి లక్ష్మయ్య (60),ఉప్పరి వెంకటమ్మ (55),కూతురు కవిత (24)అల్లుడు అనిల్ (32 )మనుమడు అప్పు (2)మృతి వాత పడ్డారు.మియాపూర్ పోలీసులు క్లూస్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో మియాపూర్ పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

హాస్టళ్లలో 24/7 వైద్య సేవలు, ఎడ్-టెక్ సాయం: CMRF నిధుల సమగ్ర వినియోగం సీఎం ఆదేశం

TV4-24X7 News

నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను.

TV4-24X7 News

హైదరాబాద్‌లో ఫేక్ డాక్టరేట్ అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment