అమెరికా విధించిన సుంకాల అమలు గడువు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని.. కానీ దానిని భరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందన్నారు.
previous post

