Tv424x7
Telangana

ఆ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం… ఏంటి..?

సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్ అండ్ బీ ఈఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్, విధి నిర్వాహణలో నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది.

ఈ క్రమంలో అనుమతి లేకుండా గైర్హాజరైన 7 మంది ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉండనుందని అధికారులు తెలిపారు.

📌 సమయపాలన పాటించని ఉద్యోగులపై ఇకపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ ఘటనతో అధికార యంత్రాంగంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

అనూష

Related posts

గద్వాల్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం.. ఏంటో తెలుసా…

TV4-24X7 News

నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

TV4-24X7 News

18 వరకు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక 🌧️….

TV4-24X7 News

Leave a Comment