చెక్కులకు సంబంధించిన కొత్త నియమాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది.
🔹 ఇకపై చెక్కు క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.
🔹 చెక్కు ట్రంకేషన్ సిస్టమ్ (CTS) ద్వారా కొన్ని గంటల్లోనే చెక్కులు క్లియర్ అవుతాయి.
🔹 బ్యాంకుల మధ్య చెక్కును భౌతికంగా పంపాల్సిన అవసరం లేకుండా, దాని ఫోటో మరియు వివరాలు పంపితే సరిపోతుంది.
🔹 మోసాలను నివారించడానికి పాజిటివ్ పే సిస్టమ్ను కూడా తప్పనిసరి చేసింది RBI.

