Tv424x7
AndhrapradeshCrime News

ప్రొద్దుటూరు దారుణం: కొడుకు తల్లిని కత్తితో హత్య, పోలీస్ అదుపులో..

ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు శ్రీరాంనగర్‌లో దారుణ ఘటన జరిగింది. కడప జిల్లా ప్రభుత్వ టీచర్ లక్ష్మిని తనే కొడుకు యశ్వంత్ కత్తితో గొంతుకోసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

హత్య అనంతరం యశ్వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం పోలీసులు హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ప్రజలలో తీవ్ర కలకలం వ్యక్తమైంది.

Related posts

కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్: యంవీపీ సీఐ సంజీవరావు

TV4-24X7 News

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్​కు అర్హుల జాబితా సిద్ధం – ఇలా చెక్​ చేసుకోండి!

TV4-24X7 News

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

TV4-24X7 News

Leave a Comment