Tv424x7
Cinima News

స్టార్స్ రీయూనియన్.. చూడటానికి రెండు కళ్లు చాలవు!చెన్నై

80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులు చెన్నైలో ఘనంగా రీయూనియన్ పార్టీ చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ చిరంజీవి, వెంకటేష్ తో పాటు 29 మంది ప్రముఖ నటీనటులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈసారి పార్టీకి చీతా థీమ్ని ఎంచుకున్నారు. అందరూ చీతా ప్రింట్ డ్రెస్సుల్లో మెరిశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

జూనియర్‌ ఎన్టీఆర్‌కు గాయాలు.

TV4-24X7 News

వార్‌ 2 : ఎన్టీఆర్‌ గురించి స్పెషల్‌ న్యూస్‌

TV4-24X7 News

చిన్నసింగనపల్లెలో రేపటి నుంచి మూడు రోజులు శ్రీ పోతురాజు, శ్రీ మల్లెలమ్మ తల్లి, శ్రీ భైరవ కొండయ్య స్వామి ప్రతిష్ట మహోత్సవం

TV4-24X7 News

Leave a Comment