Tv424x7
Andhrapradesh

కోవూరు హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు

నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న కొన్ని ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయతుల కోసం స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాధానిక వివరాల ప్రకారం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

Related posts

కొత్తగూడెం బస్టాండ్: నూతన నిర్మాణానికి గట్టి డిమాండ్!

TV4-24X7 News

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ హెచ్చరిక!!

TV4-24X7 News

అమెరికాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

TV4-24X7 News

Leave a Comment