Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరులో చిన్నారులపై పిచ్చి కుక్క దాడి

కడప/ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని మక్కా మసీదు వీధి, ఖాదర్ హుస్సేన్ మసీదు వీధుల్లో శుక్రవారం రాత్రి పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. కుక్క కరవడంతో గాయాలైన చిన్నారులను తల్లిదండ్రులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని వీధి కుక్కల బారి నుంచి పిల్లలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు..ఒక్కరోజే 335 కొత్త కేసులు, ఐదుగురు మృతి

TV4-24X7 News

39 వార్డ్ లో పర్యటించిన దక్షిణ నియోజకవర్గo వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

జగన్ – QR కోడ్‌ ఉద్యమం ఎలాగో తెలుసా…? భారీ ప్రణాళికే…!

TV4-24X7 News

Leave a Comment