Tv424x7
Andhrapradesh

క్షణికావేశంలో కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్….

ఒంగోలు….కానిస్టేబుల్ క్షణికావేశంలో కన్నబిడ్డనే కాల్చేసిన ఘటన ఒంగోలులో జరిగింది. ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ కొదముల ప్రసాద్ ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు శేష్ కమల్ (20) నిన్న రాత్రి తండ్రిని బైక్‌పై తీసుకెళ్లి గోడౌన్‌ వద్ద వదిలాడు. అనంతరం జీతం డబ్బుల్లో నుంచి రూ.20 వేలు ఇవ్వాలని కొడుకు అడిగాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాద్ తుపాకీతో కాల్చడంతో కొడుకు స్పాట్‌లోనే మరణించాడు.

Related posts

బ్రహ్మంగారిమఠంలో భూ ప్రక్షాళన యజ్ఞం ప్రారంభం

TV4-24X7 News

గండి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం చేసిన దాత

TV4-24X7 News

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment