Tv424x7
Andhrapradesh

హెూంమంత్రి ఆదేశాలతో రంగంలోకి విశాఖ పోలీసులు

విశాఖపట్నం గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తున్నామని వన్ టౌన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ హెూంమంత్రి అనిత ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్ సూచనలతో పోలీసులు పలు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. గంజాయి, మద్యం సేవించే ప్రాంతాల్ని గుర్తించి నిత్యం పహారా కాస్తున్నారు.వన్ టౌన్ లో ని , మున్సిపల్ స్టేడియం ఏరియా ప్రాంతాల్లో బుధవారం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి స్థానికుల్ని అప్రమత్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related posts

సుపారీ ఇచ్చి తండ్రినే చంప్పించిన కూతురు

TV4-24X7 News

టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు

TV4-24X7 News

జీకే ఫౌండేషన్ ఆర్థిక సాయం

TV4-24X7 News

Leave a Comment