Tv424x7
Andhrapradesh

ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కనిపిస్తున్న సిఐ

విశాఖపట్నం ట్రాఫిక్ నిబంధనలపై వాహన డ్రైవర్లకు పరవాడ సిఐ ఆర్.మల్లికార్జునరావు అవగాహన కార్యక్రమం చేపట్టారు. సబ్ స్టేషన్, పరవాడ మండల పరిషత్ కూడలి, సింహాద్రి కూడలి, రాంకీ ఎస్ఈజెడ్ కూడలి, లంకెలపాలెం తదితర ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రహదారి భద్రత నిబంధనలను పాటించాలని సూచించారు. రోడ్ల పైన ఇష్టానుసారంగా వాహనాలను నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మితిమీరిన వేగంతోనూ, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని చెప్పారు.

Related posts

అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

కాగ్‌ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం

TV4-24X7 News

నంద్యాలో టీడీపీ అరాచకం: వైయస్సార్ నేతలపై ఘాతుకర దాడులు

TV4-24X7 News

Leave a Comment