Tv424x7
Andhrapradesh

మోత మోగిస్తున్న మద్యం ధరలు

మోత మోగిస్తున్న మద్యం ధరలురూ.99కే మద్యం అందిస్తామన్న టీడీపీ ప్రభుత్వం ఆచరణలో తీసుకురాలేదు. మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ క్వార్టర్ ధర రూ.130గా ఉంది. దాంతో మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.99కే మద్యం బ్రాండ్లు మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఎక్సైజ్ శాఖ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్ మద్యం బాటిల్ ధరలు ఇలా ఉన్నాయి. చీప్ లిక్కర్ రూ.130, మెక్‌డోల్ విస్కీ రూ180, మేన్షన్ హౌస్ రూ.220, రాయల్ స్టాగ్ రూ.230, బ్లెండర్స్ ప్రైడ్ రూ.30, ఓల్డ్ మంక్ రూ.270, మేజిక్ మూమెంట్స్ రూ.230.

Related posts

గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌పై తుఫాన్‌ విరుచుకుపడనుంది – రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌!అమరావతి,…

TV4-24X7 News

వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి: జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ

TV4-24X7 News

Leave a Comment