Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఘన స్వాగతం పలికిన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన లో భాగంగా రుషికొండ విచ్చేసిన సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఓల్డ్ సిటీ ని గ్రీన్ సిటీ గా మార్చడానికి తమ సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా రుషికొండ భవనాలను సిఎం తో వెళ్లి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం లో జరిగిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మంత్రులు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,టిడిపి పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

Related posts

అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్ ?

TV4-24X7 News

ప్రముఖ నటి CID శకుంతల కన్నుమూత

TV4-24X7 News

అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

TV4-24X7 News

Leave a Comment