Tv424x7
Andhrapradesh

కార్తిక పౌర్ణమి మహోత్సవ సందర్భంగా శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ని దర్శించుకున్న విల్లూరి

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మ అమ్మవారి పౌర్ణమి మహోత్సవ సందర్భంగా ఈరోజు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని వార్డు స్థానిక వార్డ్ కార్పొరేటర్ భాస్కరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు అమ్మవారి ఆశీస్సులు భక్తుల అందరికి కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

Related posts

వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్.. క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న సర్కార్

TV4-24X7 News

అనాథ మృతదేహానికి ‘రెడ్‌ క్రాస్‌’ అంత్యక్రియలు

TV4-24X7 News

చంద్రబాబు ఢిల్లీ టూర్‌తో వైసీపీలో ఉలిక్కిపాటు

TV4-24X7 News

Leave a Comment