Tv424x7
Andhrapradesh

ఏపీలో కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు

ఏపీలో ఈ నెల 10,11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం11గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.

Related posts

సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది.. జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

TV4-24X7 News

తిరుమ‌లలో.. వెంకటేశ్వర స్వామి సేవ‌లో..ఎంపీ డీకే.అరుణ‌.

TV4-24X7 News

నంద్యాలో టీడీపీ అరాచకం: వైయస్సార్ నేతలపై ఘాతుకర దాడులు

TV4-24X7 News

Leave a Comment